ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అయోధ్యాపురి’కి నిధులు కేటాయించిన నేపాల్‌

ABN, First Publish Date - 2021-05-30T10:04:56+05:30

నేపాల్‌లోని చితావన్‌ జిల్లాలో ఉన్న అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మిస్తామని ఆ దేశం స్పష్టం చేసింది. రాజకీయ సంక్షోభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కఠ్మాండు, మే 29: నేపాల్‌లోని చితావన్‌ జిల్లాలో ఉన్న అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మిస్తామని ఆ దేశం స్పష్టం చేసింది. రాజకీయ సంక్షోభం నడుమ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన నేపాల్‌ బడ్జెట్‌ సందర్భంగా ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి బిష్ణు పౌడ్యాల్‌ ప్రకటించారు. పశుపతినాథ్‌ దేవాలయ పునరుద్ధరణకు రూ.35కోట్లు(నేపాలీ కరెన్సీ) కేటాయించామని చెప్పిన పౌడ్యాల్‌.. రామాలయానికి కేటాయించిన మొత్తాన్ని వెల్లడించలేదు. 

Updated Date - 2021-05-30T10:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising