ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఏడాది తొలిరోజే రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్లు : ప్రధాని కార్యాలయం

ABN, First Publish Date - 2022-01-01T01:54:29+05:30

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది. పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు బదిలీ చేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పదో ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఈ నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే కార్యక్రమంలో బదిలీ చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.



Updated Date - 2022-01-01T01:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising