ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల రోజుల పెరోల్‌పై నళిని విడుదల

ABN, First Publish Date - 2021-12-28T17:32:30+05:30

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో 30 ఏళ్లుగా వేలూరు మహిళా జైలులో యావజ్జీవశిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో, నళినికి అనారోగ్యంగా ఉందని, చికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/వేలూరు: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో  30 ఏళ్లుగా వేలూరు మహిళా జైలులో యావజ్జీవశిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో, నళినికి అనారోగ్యంగా ఉందని, చికిత్స కోసం ఆమెకు పెరోల్‌  మంజూరు చేసేలా రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయాలని ఆమె తల్లి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణకు రాగా, నళినికి నెల రోజులు పెరోల్‌ ఇస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియ జేసింది. దీంతో, నళిని సోమవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురం ప్రాంతంలోని తన స్వగృహానికి వెళ్లింది.

Updated Date - 2021-12-28T17:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising