ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ సర్కార్‌పై ఎలాంటి అవినీతి మరకలు లేవు : సంజయ్ రౌత్ కితాబు

ABN, First Publish Date - 2021-05-31T00:46:23+05:30

ప్రధాని మోదీ ఏడేళ్ల పాలన సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మోదీ సర్కార్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రధాని మోదీ ఏడేళ్ల పాలన సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మోదీ సర్కార్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవని కితాబునిచ్చారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నుంచి రోటి, కపడా, మకాన్ మాత్రమే ప్రజలు ఆశిస్తున్నారని, టాటా, బిర్లా, అదానీ కావాలన్న కాంక్ష ప్రజలకు లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశానికి కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ ప్రధాని నెహ్రూ పాలనతో పోలిస్తే ప్రస్తుత మోదీ సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. మౌలిక సదుపాయాలు, వివిధ సంస్థల అభివృద్ధి అంతా నెహ్రూ హయాంలో జరిగిందని, ప్రస్తుతం అవే కొనసాగుతున్నాయని రౌత్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-05-31T00:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising