ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు భూమి సమీపంలోకి గ్రహశకలం

ABN, First Publish Date - 2021-08-21T07:54:03+05:30

శనివారం భూమికి అత్యంత సమీపం నుంచి ఓ గ్రహశకలం దూసుకెళ్లనుంది. ‘2016 ఏజే193’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఆగస్టు 20: శనివారం భూమికి అత్యంత సమీపం నుంచి ఓ గ్రహశకలం దూసుకెళ్లనుంది. ‘2016 ఏజే193’ పేరుతో పిలిచే ఈ శకలం 1.4 కిలోమీటర్ల వెడల్పుతో ఉందని, గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని నాసా ప్రకటించింది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 9 రెట్లు దూరంలో ఈ గ్రహశకలం ప్రయాణిస్తుందని నాసా వివరించింది. ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో తాజా శకలం కూడా ఉన్నట్లు తెలిపింది. తిరిగి 2063లో భూమికి అత్యంత సమీపానికి వస్తుందని వెల్లడించింది. 

Updated Date - 2021-08-21T07:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising