ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్ నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జి

ABN, First Publish Date - 2021-06-29T21:06:57+05:30

కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ మంగళవారంనాడు ఎయిమ్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ మంగళవారంనాడు ఎయిమ్స్ నుండి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ అనంతర సమస్యలతో ఆయన జూన్ 1న ఆసుపత్రిలో చేరారు. పూర్తి స్వస్థత చేకూరడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్టు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్ 21న ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. కొద్దిరోజుల్లోనే కోలుకుని తిరిగి విధులకు హాజరయ్యారు. అయితే మళ్లీ కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో కొంత సమయాన్ని ఆయన కవితలు రావడానికి వెచ్చించేవారు. తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, దానిని ఏవిధంగా అధిగమించాననే విషయాలను అందులో పొందుపరిచారు.

Updated Date - 2021-06-29T21:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising