సాథియన్ జోడీకి డబుల్స్ టైటిల్
ABN, First Publish Date - 2021-10-31T09:40:20+05:30
సాథియన్ జోడీకి డబుల్స్ టైటిల్
ట్యూనీష్ (ట్యూనీషియా): భారత టేబుల్ టెన్నిస్ ద్వయం సాథియన్-హర్మీత్ దేశాయ్ డబ్ల్యూటీటీ కంటెండర్ ట్యూనిష్ టోర్నీలో డబుల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాథియన్ జోడీ 3-1తో ఫ్రాన్స్ జోడీ ఎమ్మాన్యుయెల్-అలెగ్జాండర్పై గెలిచింది.
Updated Date - 2021-10-31T09:40:20+05:30 IST