ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెల మృతి

ABN, First Publish Date - 2021-12-31T19:27:41+05:30

రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన రాంపూర్‌లో గురువారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మసాగర్‌, డిసెంబరు 30 : రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన రాంపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకా రం.. కాజీపేట మండలం రాంపూర్‌కు చెందిన తొట్టె జంపయ్యకు చెందిన గొర్రెల ను మేత కోసం తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బీరప్ప గుడి సమీపంలోకి రాగానే రోడ్డు దాటుతున్న క్రమంలో హనుమకొండ నుంచి వస్తున్న కారు గొర్రెలను ఢీకొట్టడంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.

Updated Date - 2021-12-31T19:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising