ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2021-07-13T04:46:12+05:30

బీజేపీ సిర్పూర్‌ నియోజకవర్గకార్యాలయంలో సోమవారం ఓబీసీ జిల్లాకమిటీ ఆధ్వ ర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు.

ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 12: బీజేపీ సిర్పూర్‌ నియోజకవర్గకార్యాలయంలో సోమవారం ఓబీసీ జిల్లాకమిటీ ఆధ్వ ర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఇటీవల విస్తరించిన కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీలకు అధిక ప్రాధాన్యమివ్వడంతో సంబురాలు జరుపుకున్నారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పులగం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, ఓబీసీమోర్చా జిల్లా నాయకుడు పార్వతీశంకర్‌, రవీందర్‌, మాచర్ల శ్రీనివాస్‌, కృష్ణసామి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising