ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తర్లలో విద్యాశాఖ అధికారుల సర్వే

ABN, First Publish Date - 2021-11-03T03:57:17+05:30

కత్తర్లలో పాఠశాల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఆరేళ్ల కిందట ప్రాథమిక పాఠశాల మూసివేయగా ఈయేడు సుమారు 25 మంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. విషయాన్ని సర్పంచ్‌ శారద, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతోపాటు డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు.

స్థానికులతో మాట్లాడుతున్న ఎంఈవో ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూర్‌, నవంబర్‌ 2: కత్తర్లలో పాఠశాల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఆరేళ్ల కిందట ప్రాథమిక పాఠశాల మూసివేయగా ఈయేడు సుమారు 25  మంది   పిల్లలు చదువులకు దూరమయ్యారు. విషయాన్ని సర్పంచ్‌ శారద, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి   ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతోపాటు డీఈవో  దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసిన యువతిని నగదు జమచేసి వలంటీర్‌గా నియమించారు. దీంతో డీఈవో  ఆదేశాలతో ఎంఈవో ప్రభాకర్‌ మంగళవారం గ్రామానికి వచ్చారు. గ్రామంలో 22 మంది పిల్లలున్నట్టుగా గుర్తించారు. ఇక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని పేర్కొన్నారు. అభినవ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌, బోయపల్లి ఉప సర్పంచి వెంకటేష్‌, బోయపల్లి పాఠశాల ఉపాధ్యాయులు కూడా  ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

Updated Date - 2021-11-03T03:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising