ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుండాలి

ABN, First Publish Date - 2021-08-10T07:24:27+05:30

మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో సోమవారం ఆత్మచైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ ఆదివాసీ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, ఆగస్టు9: మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో సోమవారం ఆత్మచైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ ఆదివాసీ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ప్రతి ఆదివాసీ తమ పిల్లలను చదివించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకరులైన తొడసం ఆనంద్‌రావ్‌, మడావి నాగోరావ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావి భీంరావ్‌, ఆత్రంసుశీల, సెడ్మకి విజయలక్ష్మి, దీటిదేవిదాస్‌, సోలంకి సత్యనారాయణలున్నారు.


Updated Date - 2021-08-10T07:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising