ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

ABN, First Publish Date - 2021-10-20T04:26:11+05:30

ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ట్రాస్మా జిల్లా  అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు
కౌటాల, అక్టోబరు 19: ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ట్రాస్మా జిల్లా  అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఓ పాఠశాలలో మంగళవారం  కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, సిర్పూర్‌(టి) మండలాల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబరు నుంచి పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కరస్పాండెండ్లు అధ్యక్షుడికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు.  కార్యక్రమంలో కౌటాల మండలాధ్యక్షుడు గోపాల్‌, ఉపాధ్యక్షుడు తిరుపతి, కరస్పాండెంట్లు సంతోష్‌, ఓం ప్రకాష్‌, ప్రేంసార్‌, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising