ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 301 పాజిటివ్‌లు

ABN, First Publish Date - 2021-01-13T08:23:25+05:30

రాష్ట్రంలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,90,309కు పెరిగింది. కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,568కు చేరింది. సోమవారం మరో 293 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,90,309కు పెరిగింది. కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,568కు చేరింది. సోమవారం మరో 293 మంది డిశ్చార్జి కావడంతో కోలుకున్న వారి సంఖ్య 2,84,217కు పెరిగింది. ప్రస్తుతం 4,524 యాక్టివ్‌ కొవిడ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 58 పాజిటివ్‌లు రాగా, మేడ్చల్‌లో 27, రంగారెడ్డిలో 16 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో 719,  ప్రైవేటు ఆస్పత్రుల్లో 1346 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-01-13T08:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising