ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఎఫెక్ట్: సీఎం కేసీఆర్ నుంచి కడియంకు పిలుపు

ABN, First Publish Date - 2021-08-27T14:26:06+05:30

పాలనా అనుభవం ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరికి ప్రాధాన్యత తగ్గించారంటూ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రసారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: పాలనా అనుభవం ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరికి ప్రాధాన్యత తగ్గించారంటూ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రసారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కడియం శ్రీహరికి పిలుపు అందింది. కరీంనగర్‌లో జరిగే దళితబంధు రివ్యూ సమావేశానికి హాజరుకావాలని కడియంకు కేసీఆర్ చెప్పారు. హుజూరాబాద్‌లో జరిగిన దళితబంధు పథకం ప్రారంభానికి కూడా ఆహ్వాచించకుండా కడియంను అవమానించారని ఏబీఎన్‌లో కథనం ప్రసారమైంది. కడియం వ్యవహారం నిన్న వరంగల్‌కు వచ్చిన కేసీఆర్ దృష్టికి చేరింది. దీంతో వెంటనే కడియం శ్రీహరిని దళితబంధు రివ్యూకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

Updated Date - 2021-08-27T14:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising