ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌గాంధీకి కాంగ్రెస్‌ నేతల ఘననివాళి

ABN, First Publish Date - 2021-08-21T06:43:16+05:30

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో రక్తదానం

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైౖర్మన్‌ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఇతర నేతలు గీతారెడ్డి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, అంజన్‌ కు మార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, మల్లు రవి, నిరంజన్‌, బక్క జడ్సన్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో ఇందిరా భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించా రు. 

Updated Date - 2021-08-21T06:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising