ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులను ఖాళీ చేయించొద్దు

ABN, First Publish Date - 2021-06-22T08:10:59+05:30

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులకు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబరు 6వరకు పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెప్టెంబరు 6వరకు ఆదేశాలు పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):  మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులకు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబరు 6వరకు పొడిగించింది.  పూర్తి పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేసేదాకా భూముల్లోకి చొరబడరాదని,  బలవంతంగా ఖాళీ చేయించరాదని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు, రిప్లయ్‌ కౌంటర్లు వేయాలని వాది, ప్రతివాదులను సీజే హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశించింది.

Updated Date - 2021-06-22T08:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising