ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్టీ పెంపు చేనేత రంగానికి మరణశాసనం: కేటీఆర్‌

ABN, First Publish Date - 2021-12-25T08:03:52+05:30

కేంద్ర సర్కారు జీఎస్టీ పెంపు నిర్ణయం చేనేత వస్త్ర పరిశ్రమకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సర్కారు జీఎస్టీ పెంపు నిర్ణయం చేనేత వస్త్ర పరిశ్రమకు మరణశాసనం అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ట్విటర్‌ వేదికగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మేకిన్‌ ఇండియా అంటూ రోజూ ఉపన్యాసాలిచ్చే కేంద్రం స్వదేశంలో వస్త్ర తయారీ పరిశ్రమకు సహకారమందించాల్సింది పోయి జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సరికాదన్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయా న్ని ఉపసంహరించుకోవాలని, చేనేత ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, జమ్మూకాశ్మీర్‌కు ఒక నిబంధన దక్షిణాదికి మరో నిబంధనా? అని ప్రశ్నించారు.  


Updated Date - 2021-12-25T08:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising