ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా

ABN, First Publish Date - 2021-08-21T16:22:56+05:30

జిల్లాలోని హసన్ పర్తి మండలం ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: జిల్లాలోని హసన్ పర్తి మండలం ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో రెండు పంటలు పండే వ్యవసాయ భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టవద్దని వారు డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. హైదరాబాద్-ములుగు, భూపాలపల్లి రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-08-21T16:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising