ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్

ABN, First Publish Date - 2021-08-27T13:57:17+05:30

సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్‌‌లో నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్‌‌లో నిలిచింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసిన పోయిన బాధితుల కోసం  కేంద్రం సెంట్రల్ సైబర్ క్రైమ్ నంబర్ 155260ను అమల్లోకి తీసుకువచ్చింది. రెండు నెలల్లో తెలంగాణ నుండి 2513 బాధితులు  సెంట్రల్ సైబర్ క్రైమ్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. సగటున రోజుకు 40 మంది బాధితులు లక్షల్లో నష్టపోతున్నారు. రెండు నెలల వ్యవధిలో తెలంగాణ బాధితుల నుండి  సైబర్ నేరగాళ్లు  దాదాపు రూ.24 కోట్లు కాజేశారు. అత్యధికంగా సైబరాబాద్ నుండి 1047  మంది  బాధితులు సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయారు. హైదరాబాద్, రాచకొండ నుండి 358,359 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి  749 మంది  బాధితులు సైబర్ నేరాల వల్ల మోసపోయినట్టు ఫిర్యాదులు చేశారు.


Updated Date - 2021-08-27T13:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising