ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: పేకాటరాయుళ్ల అరెస్ట్...పట్టుబడ్డ వారిలో టీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్ల భర్తలు

ABN, First Publish Date - 2021-12-19T16:12:01+05:30

రాచకొండ కీసరలో ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాచకొండ కీసరలో ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. యడగార్‌పల్లిలో రిసార్ట్ రూమ్‌లో పేకాట అడుతుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.65,610 నగదు, 5 మొబైల్స్, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్ట్ అయిన వారిలో టీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉన్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో వారిని వదిలిపెట్టాలంటూ పోలీసులకు నేతల నుంచి కాల్స్‌ వస్తున్నాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ భర్త బల్లి శ్రీనివాస్ , 4వ డివిజన్ కార్పొరేటర్ భర్త మరగొని వెంకటేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోహర్‌రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. పేకాటరాయుళ్లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-12-19T16:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising