ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన ఎల్‌ఎండీ నీటిమట్టం

ABN, First Publish Date - 2021-09-03T05:12:51+05:30

కరీంనగర్‌ పరిఽధిలోని దిగువ మానేరు జలాశయంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

నిండు కుండాల కనబడుతున్న మోయతుమ్మెద వాగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 

తిమ్మాపూర్‌, సెప్టెంబరు 2: కరీంనగర్‌ పరిఽధిలోని దిగువ మానేరు జలాశయంలోకి  ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  గురువారం ఉదయం నీటిమట్టం 23.214 టీఎంసిలకు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు ఆరు గేట్లను ఫీట్‌ మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయం వరకు 13,629 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండిలోకి వస్తోంది. ఎగువన మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఎల్‌ఎండీ నీటి మట్టం 23.344 టీఎంసీలకు చేరుకుంది. ఆరు గేట్ల ద్వారా 11,820 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-09-03T05:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising