ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక కల్యాణం కోసమే సైకిల్‌యాత్ర

ABN, First Publish Date - 2021-12-08T05:15:25+05:30

ప్రజాహితం, గోవుల సంక్షేమం కోసం భద్రాచలం నుంచి ఢిల్లీ వరకు భారతీయ సంత్‌ మహారాజ్‌ సీనియర్‌ జర్నలిస్టు స్వామిపొన్నాల గౌరీశంకర్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం తల్లాడ చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లాడ, డిసెంబరు 7: ప్రజాహితం, గోవుల సంక్షేమం కోసం భద్రాచలం నుంచి ఢిల్లీ వరకు భారతీయ సంత్‌ మహారాజ్‌ సీనియర్‌ జర్నలిస్టు స్వామిపొన్నాల గౌరీశంకర్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం తల్లాడ చేరుకుంది. అయ్యప్పభక్తులు సైకిల్‌యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరీశంకర్‌ మాట్లాడుతూ హరితహారం సాధన కోసం ఏడుసంవత్సరాలుగా సైకిల్‌యాత్ర కొనసాగుతుందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేయాలని, జర్నలిస్టు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలాలు ఇప్పించాలని కోరారు.


Updated Date - 2021-12-08T05:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising