ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నేతలు

ABN, First Publish Date - 2021-08-11T05:24:07+05:30

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినిని వివిధ జిల్లాల పార్లమెంట్‌ కమిటీ నాయకులు మంగళవారం కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం మామిళ్లగూడెం,ఆగస్టు10: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినిని వివిధ జిల్లాల పార్లమెంట్‌ కమిటీ నాయకులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నేతలు, పార్టీ స్థితిగతులను వివరించారు. జిల్లా నుంచి పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, కేతినేని హరీష్‌ ఆధ్వర్యంలో నాయకులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T05:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising