ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మాతృమూర్తికి నాయకుల నివాళి

ABN, First Publish Date - 2021-11-03T05:26:14+05:30

రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి విశ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ మరణంతో ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నా యి.

శాంతమ్మ చిత్రపటం వద్ద నివాళ్ళర్పిస్తున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, నవంబరు 2 : రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి విశ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ మరణంతో ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నా యి. మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున వచ్చి నివాళ్లర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్‌రెడ్డి, తాండూర్‌ ఎమ్మెల్యే రోహి త్‌రెడ్డి మంత్రి నివాసంలో శాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. అదేవిధంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఐఏఎస్‌ బూర వెం కటేశం, యాదాద్రి అడిషినల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ భూపాల్‌రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన టీఎన్జీ వో, టీజీఓ నేతలు, అధికారులు శాంతమ్మ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Updated Date - 2021-11-03T05:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising