ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి

ABN, First Publish Date - 2021-11-01T04:38:47+05:30

ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడి ఓ యువరైతు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అక్కన్నపేట, అక్టోబరు 31: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడి ఓ యువరైతు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవాపూర్‌ గ్రామానికి చెందిన యువరైతు జెట్టి భాస్కర్‌(26) తన వ్యవసాయ భూమిలో మట్టిని పోసేందుకు తన ట్రాక్టర్‌ను నడుపుకుంటూ గ్రామంలోని గిద్దకుంట చెరువు కట్ట పైనుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రగాయాలైన భాస్కర్‌ను సమీపంలోని రైతులు హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. భాస్కర్‌కు భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య జెట్టి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొత్తపల్లి రవి తెలిపారు.


 

Updated Date - 2021-11-01T04:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising