ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారును ఢీకొన్న డీసీఎం వ్యాను.. ఐదుగురికి గాయాలు

ABN, First Publish Date - 2021-08-27T05:30:00+05:30

మండలంలోని మేదినీపూర్‌ స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై శుక్రవారం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదానికి గురైన కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, ఆగస్టు 27: మండలంలోని మేదినీపూర్‌ స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై శుక్రవారం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారును మేదినీపూర్‌ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. స్వామి అనే వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొంది పెద్దపల్లికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో కావేటి శ్రీకాంత్‌, శివ, శిరీష, ప్రశాంతి, స్వామి ఉన్నారు. సమాచారమందుకున్న 108 సిబ్బంది వెంటనే చేరుకుని క్షతగాత్రులను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పించారు. 

Updated Date - 2021-08-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising