ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-10-07T05:30:00+05:30

మాసాయిపేట మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, అక్టోబరు 7: మాసాయిపేట మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.  చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కామారెడ్డి- హైదరాబాద్‌ రోడ్డుపై బంగారమ్మ ఆలయం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని  ఓ వాహనం ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని  హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే సెల్‌ నంబర్లు 949061705, 9490617018కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.  

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising