ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా కానిస్టేబుల్‌ హత్య కేసు విచారణపై సజ్జనార్‌ ఆరా

ABN, First Publish Date - 2021-02-05T05:45:22+05:30

సంగారెడ్డి జిల్లా కోర్టులో కొనసాగుతున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ హత్య కేసును పరిశీలించేందుకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ గురువారం సంగారెడ్డికి వచ్చారు.

సంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద సీపీ సజ్జనార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 4 : సంగారెడ్డి జిల్లా కోర్టులో కొనసాగుతున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ హత్య కేసును పరిశీలించేందుకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ గురువారం సంగారెడ్డికి వచ్చారు. సంగారెడ్డి జిల్లా కందికి చెందిన కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ గతేడాదిన్నర క్రితం మహిళా కానిస్టేబుల్‌ మందాకిని హత్యచేసిన ఘటనకు సంబంధించి కేసు సంగారెడ్డి కోర్టులో ట్రయల్‌ కొనసాగుతున్నది. ఈ కేసు విచారణలో భాగంగా పరిశీలించేందుకు సీపీ సజ్జనార్‌ వచ్చారు. ఆయన వెంట ఎస్పీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-02-05T05:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising