ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యాదాద్రి పోలీసులపై చర్యలు తీసుకోండి’

ABN, First Publish Date - 2021-10-20T04:24:33+05:30

దివ్యాంగుడి మృతికి కారణమైన యాదగిరి గుట్ట పోలీసులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు నర్సింహులు, అధ్యక్షుడు గోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 19: దివ్యాంగుడి మృతికి కారణమైన యాదగిరి గుట్ట పోలీసులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు నర్సింహులు, అధ్యక్షుడు గోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు. యాదగిరి గుట్టకు దర్శనార్థం వెళ్లిన కార్తీక్‌గౌడ్‌పై బందోబస్తులో ఉన్న పోలీసులు అకారణంగా దాడి చేశారన్నారు. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక కార్తీక్‌గౌడ్‌ మృతి చెందాడని, దివ్యాంగుడి మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-20T04:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising