ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ...: ఎంపీ అరవింద్

ABN, First Publish Date - 2021-02-05T18:32:42+05:30

కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ రైతుల్ని పట్టించుకోలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ రైతుల్ని పట్టించుకోలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దేశ ద్రోహులు, మిలిటెంట్లని వ్యాఖ్యానించారు. చివరికి సీఎం పదవులను కూడా వందల కోట్లకు కాంగ్రెస్‌ అమ్ముకునే పార్టీ అని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ను అమ్ముకుంటున్నాడని అరవింద్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-02-05T18:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising