ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి దొంగలపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-10-14T06:31:34+05:30

వ్యవసాయ బావి వద్ద నిల్వ ఉంచిన పత్తిని దొంగిలించి అమ్ముకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, అక్టోబరు 13: వ్యవసాయ బావి వద్ద నిల్వ ఉంచిన పత్తిని దొంగిలించి అమ్ముకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపారు. మండలంలోని బాజకుంట గ్రామానికి చెందిన యెల్క మల్లయ్య సాగు చేస్తున్న కౌలు భూమిలో నిల్వ ఉంచిన  7క్వింటాళ్ల పత్తిని దోమల రమేష్‌, చీమల కృష్ణ, కళ్లెం యాదగిరి కలిసి ఈనెల 10వ తేదీన రాత్రి ఆటోలో తరలించి ఆరెగూడెం గ్రామంలోని ప్రగతినగర్‌లో విక్రయించారు. బాధితడి ఫిర్యాదు మేరకు విచారణ చేసి పై ముగ్గురు వ్యక్తుల నుంచి పత్తి విక్రయించగా వచ్చిన రూ.38,000లతో పాటు 3 సెల్‌ ఫోన్‌లను స్వాధీనపర్చుకుని బుధవారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ వివరించారు. 


Updated Date - 2021-10-14T06:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising