ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీగలకు తగులుతోందని నరికేశారు..

ABN, First Publish Date - 2021-06-21T05:50:46+05:30

అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఏపుగా ఎదుగుతున్న హరితహారం చెట్లను నరికివేయాల్సి వస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి-రాయిగిరి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా రెండేళ్ల క్రితం మొక్కలు నాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి : అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఏపుగా ఎదుగుతున్న హరితహారం చెట్లను నరికివేయాల్సి వస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి-రాయిగిరి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా రెండేళ్ల క్రితం మొక్కలు నాటారు. అధికారులు అనాలోచితంగా వీటిని విద్యుత్‌ తీగల కింద నాటారు. అవి ప్రస్తుతం ఏపుగా పెరుగుతున్నాయి. కాగా, ఆ మొక్కలు విద్యుత్‌ తీగలకు తాకుతుండడంతో ట్రాన్స్‌కో అధికారులు కొన్ని చెట్లను పూర్తిగా నరికివేశారు. ఇది చూసిన పర్యావరణ ప్రియులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-06-21T05:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising