ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులకు న్యాయం చేయండి

ABN, First Publish Date - 2021-06-22T06:58:39+05:30

యాదాద్రిలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన సోమవారం వచ్చిన సీఎం కేసీఆర్‌ అంజనీపురి కాలనీ నిర్వాసితులు చూసి కాన్వాయ్‌ ఆపి సమస్యలను అడిగితెలుసుకున్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

యాదాద్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన సోమవారం వచ్చిన సీఎం కేసీఆర్‌ అంజనీపురి కాలనీ నిర్వాసితులు చూసి కాన్వాయ్‌ ఆపి సమస్యలను అడిగితెలుసుకున్నా రు. నిర్వాసితుల ప్రతినిధి మిట్ల వీరేశ్‌గౌడ్‌ను తన వెంట కొండపైకి తీసుకువెళ్లి నిర్వాసితులు కోరినట్టు ఇంటిస్థలం అందజేస్తారని తెలిపారు. పక్కనే ఉన్న అధికారులతో మాట్లాడుతూ, యా దాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రహదారి విస్తరణ, తదితర అవసరాల కోసం భూసేకరణ సమసంలో నిర్వాసితులకు ముందుగా చెప్పినట్టు న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. 

Updated Date - 2021-06-22T06:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising