ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-12-30T06:46:23+05:30

ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బీక్యాతండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, యూనిఫాంపంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమ నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.

బీక్యా తండాలో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, డిసెంబరు 29: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బీక్యాతండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, యూనిఫాంపంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక  మార్పు  సాధ్యమ నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత, యూనిఫాం, నోట్‌ పుస్తకాల దాత సైదానాయక్‌, సర్పంచ్‌ అంబేడ్కర్‌, ఎంఈవో సలీంషరీఫ్‌, సొసైటీ చైర్మన్‌ నలజాల శ్రీని వాసరావు, ఉపేందర్‌, ఇమ్రాన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-12-30T06:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising