ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల కోసం గుంపులు

ABN, First Publish Date - 2021-05-18T06:52:19+05:30

మునుగోడు మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ పెద్దచెరువులో నిర్వాహకులు కొద్దిరోజులుగా చేపల వేట సాగిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

కిష్టాపురం పెద్దచెరువు వద్ద జనం గుంపులుగా ఉన్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు :  మునుగోడు మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ పెద్దచెరువులో నిర్వాహకులు కొద్దిరోజులుగా చేపల వేట సాగిస్తుండటంతో పరిసర గ్రామాల  ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇలా వస్తున్న జనం గుంపులు గుంపులుగా చేరడంతో రద్దీ నెలకొంటోంది. ఆ సమయంలో కరోనా నిబంధనలు  గాలికి వదిలేస్తూ చేపల కోసం ఒక్కసారిగా ఎగబడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-18T06:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising