ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా నృసింహుడి కల్యాణం

ABN, First Publish Date - 2021-12-30T06:30:15+05:30

: మట్టపల్లిక్షేత్రంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమే త శ్రీలక్ష్మీనరసిం హస్వామి నిత్య శాశ్వత కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్య ధారణ తలంబ్రాలుతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరా

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి,డిసెంబరు 29: మట్టపల్లిక్షేత్రంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమే త శ్రీలక్ష్మీనరసిం హస్వామి నిత్య శాశ్వత కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్య ధారణ తలంబ్రాలుతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదించిన తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన గరుఢ వాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తీ, ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్‌, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత, రాజష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T06:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising