ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ ఒకరు మృతి

ABN, First Publish Date - 2021-01-13T06:18:01+05:30

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 3న  నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం

నార్కట్‌పల్లి, జనవరి 12: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి  చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల మూడో తేదీన నార్కట్‌పల్లి శివారులో హెరిటేజ్‌ పార్లర్‌ ఎదుట మండలంలోని తొండ్లాయి గ్రామానికి  చెందిన దాసరి మల్లయ్య (65), బెల్లి లక్ష్మయ్య బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-13T06:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising