ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి విత్తనాలు అమ్మవద్దనడం దుర్మార్గం: పశ్యపద్మ

ABN, First Publish Date - 2021-10-07T07:20:58+05:30

రాష్ట్రంలో వరి విత్తనాలు అమ్మవద్దంటూ ప్రైవేటు కంపెనీలకు వ్యవసాయ శాఖ కమిషనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో వరి విత్తనాలు అమ్మవద్దంటూ ప్రైవేటు కంపెనీలకు వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని సీపీఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను అమలు చేయడంలో భాగంగానే ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలుగుతున్నాయని ధ్వజమెత్తారు.  


Updated Date - 2021-10-07T07:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising