ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొడగొట్టిన పహిల్వాన్లు

ABN, First Publish Date - 2021-03-14T07:46:14+05:30

తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామంలోని శ్రీమహాదేవ లింగేశ్వరాలయం 35వ వార్షికోత్సవాలు శనివారం కుస్తీపట్ల పోటీలతో ఘనంగా ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామంలోని శ్రీమహాదేవ లింగేశ్వరాలయం 35వ వార్షికోత్సవాలు శనివారం కుస్తీపట్ల పోటీలతో ఘనంగా ముగిశాయి. కుస్తీపట్ల పోటీల్లో తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాలకు చెందిన సుమారు 80 మంది ఉత్సాహంగా తొడగొడుతూ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు.  కర్ణాటకలోని సేడం తాలుక వాసి మహేశ్‌ విజేతగా నిలిచాడు.

-బషీరాబాద్‌

Updated Date - 2021-03-14T07:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising