ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-01-13T05:44:34+05:30

చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అవగహన సదస్సులో మాట్లాడుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌: సంక్రాతి పండు గకు ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లే ప్రజలు చోరీ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సయూద్‌ తెలిపా రు. కొత్తూరులో మంగళవా రం అవగాహన సదస్సు నిర్వహించారు. పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బంగారు అభరాణాలు తమ వెంట తీసుకుపోవాలని, లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవా లన్నారు. ఇంటికి సెంటర్‌లాక్‌ వేసి తోటివారికి సమాచారం ఇవ్వాలన్నారు. 

వైన్‌షాప్‌లో చోరీ

మండల కేంద్రంలోని పాతజాతీయ రహదారి పక్కన గల కనకదుర్గ వైన్‌ షాప్‌లో సోమవా రం దొంగలు మద్యం సీసాలతో పా టు నగదును దోచుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వైన్స్‌ పైభాగంలోని రేకులను కట్‌ చేసి ప్రవేశించి 15వేల రుపాయల విలువ గల మద్యంతో పాటు 13వేల రూపాయలు ఎత్తుకుపోయారని తెలిపారు. షాప్‌ యాజమాని విజయ్‌గౌ డ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-13T05:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising