ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులను రక్షించబోయి.. చెరువులో మునిగి రైతు మృతి

ABN, First Publish Date - 2021-10-14T05:31:10+05:30

పశువులను రక్షించబోయి.. చెరువులో మునిగి రైతు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు: మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు సౌడమ్మ చెరువులో మునిగి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. పులిమామిడికి చెందిన నారాయణ(48) బుధవారం పాడి గేదెలను మేపడానికి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి తరలించాడు. అవి మేత మేస్తూ పక్కనే ఉన్న సౌడమ్మ చెరువులోకి వెళ్లాయి. ఈ క్రమంలో నారాయ ణ వాటిని బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా నీటిలో మునిగి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఫైర్‌ సిబ్బంది సాయంతో నారాయణ మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-14T05:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising