ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శశాంక్ గోయల్‌ను కలవనున్న షర్మిల

ABN, First Publish Date - 2021-10-07T18:24:55+05:30

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్‌ను వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్‌ను వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నామినేషన్లపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు. హుజూరాబాద్ ఎన్నికలకు 200 మందితో ఇండిపెండెంట్‌లుగా నామినేషన్లు వేయించాలని వైఎస్సార్‌టీపీ యోచిస్తోంది. నిరుద్యోగుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారని వైఎస్సార్‌టీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2021-10-07T18:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising