ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం

ABN, First Publish Date - 2021-12-19T17:59:38+05:30

తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి చేరింది. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి చేరింది. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో పండే వరిధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని స్పష్టత కోరనున్నారు. ప్రస్తుతం పీయూష్‌ గోయల్‌ ముంబైలో ఉన్నారు. రేపు ఆయన ఢిల్లీకి రానున్నారు. వచ్చిన వెంటనే తెలంగాణ మంత్రులు, ఎంపీలు గోయల్‌ను కలవనున్నారు.



Updated Date - 2021-12-19T17:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising