ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9న కేఆర్‌ఎంబీ త్రీమెన్‌ కమిటీ సమావేశం

ABN, First Publish Date - 2021-12-07T08:14:32+05:30

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రీమెన్‌ కమిటీ సమావేశం ఈనెల 9న జరుగనుంది. వర్చువల్‌ విధానంలో జరిగే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రీమెన్‌ కమిటీ సమావేశం ఈనెల 9న జరుగనుంది. వర్చువల్‌ విధానంలో జరిగే ఈ సమావేశంలో యాసంగిలో వ్యవసాయ, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం గురించి కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలకు లేఖ రాశారు. త్రీమెన్‌ కమిటీలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉంటారు. 

Updated Date - 2021-12-07T08:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising