ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌కు ఉపరాష్ట్రపతి పరామర్శ

ABN, First Publish Date - 2021-09-02T09:27:50+05:30

మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం పరామర్శించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం పరామర్శించారు. గవర్నర్‌ మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంకయ్యనాయుడు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఇటీవల సర్జరీ చేసుకుని కోలుకుంటున్న మిజోరం గవర్నర్‌ కె.హరిబాబును కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. 

Updated Date - 2021-09-02T09:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising