ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీ సర్వే పనులు పూర్తి చేయాలి: జేసీ

ABN, First Publish Date - 2022-12-25T00:28:26+05:30

జిల్లాలో రీసర్వే నిర్వహించిన 44 గ్రామ పంచాయతీల్లో రీ సర్వే ప్రక్రియకి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంటుందని జేసీ తేజ్‌భరత్‌ తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో శనివారం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మూరు, డిసెంబరు 24: జిల్లాలో రీసర్వే నిర్వహించిన 44 గ్రామ పంచాయతీల్లో రీ సర్వే ప్రక్రియకి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంటుందని జేసీ తేజ్‌భరత్‌ తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో శనివారం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రీసర్వేకు సంబంధించి 13 నోటిఫికేషన్‌, ఆర్‌వోఆర్‌ ప్రచురణ పూర్తయ్యిందన్నారు. వాటికి అనుగుణంగా తార్కిక ముగింపు ఇవ్వడంపై నివే దిక ఇవ్వడం ముఖ్యమని జేసీ అన్నారు. వీటిలో అనపర్తి మండలంలో 9 గ్రా మాలు, కడియంలో 2, గోకవరం 1, బిక్కవోలు 13, రంగంపేట 1, రాజహేంద్ర వరం 2, రాజానగరం 4, నిడదవోలు 1, పెరవలి 1 గ్రామాలున్నాయని జేసీ తెలిపారు. తదుపరి రీసర్వే పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో నరసింహులు, ఆర్డీవో మల్లిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-25T00:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising