ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి

ABN, First Publish Date - 2022-02-22T04:47:28+05:30

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.లత అన్నారు.

ప్లకార్డులతో ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, ఫిబ్రవరి 21 : జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.లత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మార్చి 12వ తేదీ  జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో  ప్రజలందరికీ సమన్యాయంతో అన్ని రకాల సివిల్‌, క్రిమినల్‌ కేసులు ఇరువర్గాల ఆమోదంతో సత్వర పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కోర్టు నుంచి స్థానిక బస్టాండు కూడలి వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి నరసింహులు, ఏజీపీ షమీఉల్లాఖాన్‌, మాజీ ఏజీపీ మహమ్మద్‌ అలీ, న్యాయవాదులు మల్లికార్జున, హెచ్‌.ఆనంద్‌ కుమార్‌, సుబ్బరామయ్య, వినయ్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-02-22T04:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising