ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-11-20T23:52:50+05:30

విజయవాడ- మచిలీపట్నం రహదారిపై గండిగుంట గ్రామ పం చాయతీ పరిధి ఆనందపురం వద్ద శనివారం రాత్రి రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడు మరణిం చగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, నవంబరు 20 : విజయవాడ- మచిలీపట్నం రహదారిపై గండిగుంట గ్రామ పం చాయతీ పరిధి ఆనందపురం వద్ద శనివారం రాత్రి రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడు మరణిం చగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం దావులూరుకు చెదిన రావూరి ప్రేమ్‌కుమార్‌(26) ఉయ్యూరులో ఓ వేడుకకు హాజరై మోటార్‌సైకిల్‌పై తిరిగి వెళుతూ ముందు వెళుతున్న మరో మోటార్‌ సైకిల్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ప్రేమ్‌కుమార్‌తో పాటు మరో మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఉయ్యూరుకు చెందిన జి.అనిల్‌కుమార్‌కు తీవ్రగాయ్యాయి. ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ప్రేమ్‌కుమార్‌ మరణించగా అనిల్‌ కుమార్‌ చిక్సిత పొందుతున్నాడు. కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై ఎన్‌.వీరప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-11-20T23:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising