ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక శాఖ అధికారుల దాడులు

ABN, First Publish Date - 2022-09-22T04:00:44+05:30

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు ఆదేశాల మేరకు బుధవారం కావలి పట్టణంలో జిల్లాస్థాయి కార్మిక శాఖ అధికారులు రామారావు, హరిబాబు, ఎన్‌సీఎల్‌పీ అధికారి అనిల్‌ తదితరులు పలు దుకాణాలపై దాడులు చేశారు.

దుకాణ యజమానులతో మాట్లాడుతున్న కార్మికశాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలువురిపై కేసుల నమోదు

కావలి, సెప్టెంబరు 21: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు ఆదేశాల మేరకు బుధవారం కావలి పట్టణంలో జిల్లాస్థాయి కార్మిక శాఖ అధికారులు రామారావు, హరిబాబు, ఎన్‌సీఎల్‌పీ అధికారి అనిల్‌ తదితరులు పలు దుకాణాలపై దాడులు చేశారు. బాలలతో పనులు చేయించుకుంటున్న పలు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల కార్మికలతో ఎవరైనా పనులు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వారి వెంట బచ్పన్‌బచావో ఆందోళన్‌ చంద్రశేఖర్‌, సీఏసీఎల్‌ జిల్లా కన్వీనర్‌ అబ్దుల్‌ అలీం, సభ్యుడు బ్రహ్మయ్య, ప్రియదర్శిని మహిళామండలి చైర్‌పర్సన్‌ ఖాదర్‌బీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T04:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising