ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

ABN, First Publish Date - 2022-11-28T01:02:11+05:30

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసిని హాజరుకానున్నారు. ఈ మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 27: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసిని హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పంపించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈజిప్టు అధ్యక్షుడు భారత రిపబ్లిక్‌ డేలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈజిప్టు కూడా ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడం గమనార్హం.

Updated Date - 2022-11-28T01:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising